మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎన్నికల హామీలో భాగంగా అర్హులైన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ రూరల్ మండలం కస్నాతండాకు చెందిన రైతు భూక్యా నాగేశ్వరరావు అర్ధనగ్నంగా, మెడ
Errabelli Dayaker Rao | జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సందర్శించారు.
మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని చండ్రుగొండలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘం నాయకులు మిర్చి కల్లాళకు
Mirchi Crop ఇవాళ ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గల ముత్తగూడెంలో రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వడ్డీలు తెచ్చి.. పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైత�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్వింటా మిర్చికి రూ.వెయ్యి చొప్పున బోనస్ ఇవ్వాలని, మిర్చి క్వింటాకు రూ.35 వేలు మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ�
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గంటగంటకూ జెట్ స్పీడ్తో పెరుగుతుంటే.. ఖమ్మం మార్కెట్లో మాత్రం ఎర్రబంగారం(తేజా మిర్చి) ధర రోజురోజుకూ పతనమవుతున్నది. పంట చేతికి వచ్చే సీజన్ కావడంతో గడిచిన వారంరోజుల నుం
Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మిర్చి రైతులు రోడ్డెక్కారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మిర్చి పంట కొనుగోలు ధరలు గణనీయంగా పడిపోవటంతో సోమవారం హవేరీ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇక్కడి బ�
మిర్చి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో కాంటాలు నిర్వహించక పోవడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 12న 8 వేల బస్తాల మిర్చి విక్రయానికి రాగా, పరిమితికి మించి వచ
Mirchi | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. ఈ సీజన్లో అత్యధికంగా జనవరి 6న క్వింటాల్ మిర్చికి రూ. 80,100 ధర పలికింది.