ఖమ్మం :గత కొంతకాలంగా మిర్చి ధరలు తగ్గిన మిర్చీ ధర ఎట్టకేలకు మళ్లీ పెరుగుతోంది. ఇటీవల ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి జెండాపాట క్వింటాల్ రూ14,100 పలికింది. రెండు రోజుల సెలవుల అనంతరం తిరిగి మార్కెట్లో క్రయవిక�
‘ముదిరాజ్ల పల్లె’లో భారీగా మిరప సాగు ఒకప్పుడు కరువు కాటకాలతో తల్లడిల్లిన ప్రాంతమది. ఎన్ని బోర్లు వేసినా, చుక్కనీరు పడని ఊరది. వంద గడపలున్న ఆ పల్లెలో.. అన్నీ వ్యవసాయాధారిత కుటుంబాలే! వారంతా చిన్న, సన్నకార�
మంత్రి పువ్వాడ | మిర్చి సాగు చేస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ ,మే 23: ఈస్ట్- వెస్ట్ సీడ్ ఇండియా నుంచి ప్రవేశపెట్టిన అధిక దిగుబడుల మిర్చి హైబ్రిడ్ రకమైన లావా, వైరస్లను తట్టుకునే శక్తి గల లక్షణాలతో ఉత్పత్తి వ్యయం తగ్గించడంపై సానుకూల ప్రభావం కనబర్చగలుగుతోంది. �
గుంటూరు మిర్చి యార్డుకుసెలవు | గుంటూర్ మిర్చి యార్డుకు రేపు సెలవు ప్రకటిస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మిర్చి బస్తాలతో మార్కెట్ యార్డు పూర్తిగా నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు �