సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మైనార్టీ సంక్షేమశాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హజ్ యాత్రకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఈనెల 29 నుంచి మే 29 వరకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాష అన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమహాస్టళ్ల తరహాలోనే మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోనూ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని సంక్షేమ శాఖల ఆధ్వర
అర్హులైన మైనార్టీ గ్రూప్ -1 అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు శిక్షణ ఇవ�
సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అజయ్కుమార్ అన్నారు. ప్రభుత్వం మైనార్టీ రుణాల మంజూరైన చెకులను గురువారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ లబ్ధిదారులకు పంపిణీ చే�
మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం ఈ నెల 16 నుంచే ప్రారంభించేందుకు సర్కారు నిర్ణయించింది. గురువారం సెక్రటేరియట్లో మైనార్టీ సంక్షేమశాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేకంగా సమావేశమయ�
ఉమ్మడి పాలనలో కనీస వసతులు కరువైన సంక్షేమ హాస్టళ్లలో పెండింగ్లో ఉన్న సమస్య లు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వేసవి సెలవుల్లో మరమ్మతులు చే పట్టాలని సంకల్పించింది.
కుల సంఘాల సభ్యులు ఐక్యంగా ఉంటూ సంఘ అభ్యున్నతికి పాటు పడాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నా రు. జిల్లా కేంద్రంలోని తాలూకా మున్నూర్ కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు ముస్లిం మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నది. సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు
హైదరాబాద్ : మైనారిటీ సంక్షేమశాఖలో ఖాళీల భర్తీపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. రాష్ట్రంలో 81వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగ