అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో బ్లాక్, బ్రౌన్ వర్ణాల విద్యార్థుల ప్రవేశాలను పరిమితం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. విద్యార్థుల జాతి, లింగ, టెస్ట్ స్కోర్, గ
అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థులు ఉపకార వేతనాలకు దూరమవుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాష�
మంత్రివర్గంలో లబాండీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఇవ్వాలని మాజీ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండ పం వద్ద బుధవారం ధర్నాచౌక్లో గిరిజన విద్�
గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్లను నెరవేర్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్లో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు ఆయన
మైనార్టీ గురుకుల విద్య మిథ్యగా తయారవుతున్నది. విద్యాలయాల నిర్వహణ గాడి తప్పి అందని ద్రాక్షగా మారుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆధునిక సౌకర్యాలు, వసతులతో పిల్లలు ఏ లోటూ లేకుండా అభ్యసించగా, ప్రస్తుత క
గ్రూప్ 1 పరీక్షకు ఎంతమంది హాజరయ్యారో తేల్చి చెప్పాలని దళిత, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నైపుణ్యం ఉన్న ఫ్యాకల్టీ దొరకడం లేదని చెబుతూ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (టెమ్రిస్) పరిధిలోని సీవోఈలను కుదించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజేంద్రనగర్ సీవోఈన
తెలంగాణ స్టేట్ మైనార్టీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ 2024-25 సంవత్సరంలో వంద మంది మైనార్టీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్కోసం ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు జగిత్యాల జిల్లా మ�
తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈ నెల15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం 250 మంది మైనారిటీ విద్యార్థులను ‘సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి ఎంపిక చేసినట్టు మైనారిటీ సంక్షేమశాఖ కమిషనర్ ఉమర్ జలీల్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ను ఈ ఏడాది (2022-23)కి రద్దు చేసిందని, మైనార్టీ విద్యార్థులకు దీనిని వెంటనే మంజూరు చేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యం తో చదువుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం మైనార్టీ విద్యార్థినులకు ఉచితంగా ఆల్ఇన్వన్ పుస్తకాలను ఎమ్మెల్
విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం పకడ్బందీచర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. కడ్తాల్ మండల పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామంలో గురువారం పౌర పఠన కేంద్రాన్ని ప్రారంభించ�
ప్రజాస్వామ్య చరిత్రలో మునుపెన్నడూ చూడని చీకటి దినాల్ని దేశ ప్రజలు చూస్తున్నారు. ప్రపంచానికి అన్నపూర్ణగా పిలిచే దేశంలో ఎన్నడూ చూడని విధంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.