కదులుతున్న కారులో15 ఏండ్ల బాలికపై దుండగులు రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. హర్యానాలోని ఫరీదాబాద్లో (Faridabad) రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బీహార్లోని దర్భంగ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి తన మరదలితో స్వలింగ సంబంధం పెట్టుకొని ఆమెను రహస్యంగా పెండ్లాడి పరారైంది. ఈ నెల 26న ఆమె, ఆమె భర్త, మైనర్ మరదలు రాజస్థాన్ నుంచి ఆమె స్�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో 16 ఏండ్ల బాలిక గ్యాంగ్ రేప్కు గురైంది. బాలిక ఈ నెల 10న తనకు కాబోయే భర్తతో కలిసి కాస్గంజ్ జిల్లాలోని హజారా కెనాల్ పక్కన ఉండగా ఈ దారుణం జరిగింది.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన బాలికపై లైంగికదాడి కేసులో యువజన కాంగ్రెస్ నేత అనిల్గౌడ్పై పోక్సోతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
పన్నెండ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. స్నేహితురాలి కుమార్తె అన్న సోయి కూడా లేకుండా ఆమె బట్టలిప్పి ప్రైవేటు భాగాలను తాకుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. ఈ దుశ్చర్య తర్వాత బాలిక ప్రవర్తన�
ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడో కామాంధుడు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం, ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న బాలిక(17) కాలేజ్ కు రాలేదని అధ్యాపకురాలి నుంచి బ�
ప్రేమిస్తున్నానని ఓ బాలికను నమ్మించి ఐదేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతుండటంతో పాటు పెండ్లి చేసుకుంటానంటూ మెహందీ రోజున ఉడాయించిన ఓ యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Teacher Elops With Girl | ట్యూషన్ కోసం వచ్చే మైనర్ బాలికతో టీచర్ సన్నిహితం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెతో కలిసి పారిపోయాడు. అయితే పెళ్లై, పిల్లున్న ఆ టీచర్ను నెలన్నర తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు.
Sexual assault | కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై( అత్యాచారం చేసిన నిందితుడికి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి అతడి ఇంటికి నిప్పు అంటించారు.
పదహారేండ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులు కదులుతున్న అంబులెన్స్లో ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో జరిగిందీ ఘటన.
Girl Gang Raped | అంబులెన్స్లో ఒక బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. (Girl Gang Raped) డ్రైవర్, అతడి స్నేహితుడు ఆమెను కిడ్నాప్ చేశారు. కదులుతున్న అంబులెన్స్లో అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆ ఇద్దరు న�
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ పోలీసు స్టేషన్ పరిధిలోని గుండాల గ్రామంలో ఓ బాలికపై ఐదుగురు లైంగికదాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుండాల గ్రామానికి చెందిన ఓ బాలిక గ్రామంలోని పాఠశ�
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ నార్సింగి పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.