చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను చిన్న మొత్తాల పొదుపు స్కీంలు, పీపీఎఫ్, ఎన్ఎస్సీ వడ్డీరేట్లలో ఎలా�
జీఎస్టీ వసూళ్లు మరో మైలురాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ నెలకుగాను రూ.2 లక్షల కోట్లకు పైగా వసూలయ్యాయి. దేశ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉండటం, దేశీయ లావాదేవీలు అధికం కావడంతో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట�
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరి నెలలో రూ.1.72 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో వసూలవడం ఇది ర�
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలకుగాను రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో వసూలైన రూ1.45 లక్షల కోట్ల కంటే ఇది 15 శాతం అధికం.
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెలకుగాను రూ.1.57 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.41 లక్షల కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేది
న్యూఢిల్లీ: వివిధ సందర్భాల్లో ప్రత్యేక రూపొందించిన నాణేలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అలాగే నూతన పార్లమెంటు భవనం (New Parliament Building) ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెం (Rs.75 Coin) విడుదల చేయనుంది. పార్లమెంటు భవన�
Bank Jobs | దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 38 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జులై 1 నాటికి ప్రభుత్వ రంగంలోని 12 బ్యాంకుల్లో 38,147 పోస్టులు ఖాళీగా
ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధుల విడుదల నెలకు 14 నుంచి 16 వేల కోట్ల చెల్లింపులు బిల్లులు పెండింగ్లో ఉన్నాయనడం అబద్ధం ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండించిన ఆర్థికశాఖ హైదరాబాద్, జనవరి 2 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో బి�
గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.13,385కోట్లు విడుదల చేసిన కేంద్రం | గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. 25 రాష్ట్రాలకు 13,385.70 కోట్ల నిధులు