Raj Kamal | తూర్పు ఆఫ్రికా (East affrica) దేశమైన ఎరిత్రియా (Eritria) లో భారత రాయబారి (Indian Ambassador) గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి (IFS officer) గా రాజ్ కమల్ (Raj Kamal) నియమితులయ్యారు.
Kailash Manasarovar yatra: కైలాస మానస సరోవర యాత్రకు ఈసారి 720 మంది భక్తులు వెళ్లనున్నారు. వీరితోపాటు 30 మంది లయిజన్ ఆఫీసర్లు ఉంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. లక్కీ డ్రా ద్వారా యాత్రికులను ఎంపిక చేశారు.
భారత పాస్పోర్ట్ వ్యవస్థను ఆధునీకరణలో భాగంగా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (పీఎస్పీ) వెర్షన్ 2.0లో భాగంగా ఈ-పాస్పోర్ట్ను ప్రవేశపెట్టింది. 2024 ఏప్రిల్ 1న ప్రారంభమ�
Pahalgam Terrorist Attack | పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జర్మనీ, జపాన్, పోలాండ్, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఖతర్తో సహా అనేక దేశాల రాయబారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్లోని కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహ�
పాస్పోర్టు దరఖాస్తుకు సంబంధించి కేంద్రం శుక్రవారం నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. సవరించిన పాస్పోర్టు నిబంధనలు 1980 ప్రకారం ఇక నుంచి 2023 అక్టోబర్ 1 తర్వాత జన్మించినవారు పాస్పోర్టుకు దరఖాస్తు
భారత్లో పలు కార్యకలాపాలను యూఎస్ఏఐడీ నిధులు వెచ్చించినట్టు వస్తున్న సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ‘యునైటెడ్ స్టేట్స్ ఏజెన్స�
హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మరణించినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ గతంలో కన్నా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గిందని, గత ఏడాది 187 మంది మరణించినట్టు చెప్పారు.
Prajwal Revanna | లైంగిక దౌర్జన్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కర్ణాటకలో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ.. దౌత్యపరమైన పాస్పోర్టుతో దేశం దాటి వెళ్లారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రన్ధిర్ జైశ్వాల్ చెప్పారు.
Russia - Ukraine War | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia - Ukraine War)లో రష్యా తరఫున పలువురు భారతీయులు (Indians) పోరాడుతున్న విషయం తెలిసిందే. వీరంతా ఇప్పుడు రష్యా నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను తాజాగా
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ పరిధిలోని 14 పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలను (పీవోపీఎస్కే) ఈ నెల 20 నుంచి ప్రారంభిస్తున్నట్టు రీజినల్ పాస్పోర్టు అధి�