విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ పరిధిలోని 14 పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలను (పీవోపీఎస్కే) ఈ నెల 20 నుంచి ప్రారంభిస్తున్నట్టు రీజినల్ పాస్పోర్టు అధి�
Operation Kaveri | సుడాన్ (Sudan) లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 1,400 మందిని సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు భారత వాయు సేన (Indian Air Force-IAF) తాజాగా వ
Sudan Crisis | ఆఫ్రికా దేశం సుడాన్ (Sudan) అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆర్మీ, శక్తివంతమైన పారామిలిటరీ బలగాల మధ్య మూడు రోజులుగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణ వాతావరణంలో పలువురు భారతీయులు ఆ దేశంలో చిక్కుకుపోవడం ఇప్ప�
Cyber attack : భారత విదేశాంగ శాఖ సర్వర్లపై సైబర్ అటాక్ జరిగింది. సుమారు 15 మంది అధికారులు ఈమెయిళ్లు, పాస్వర్డ్లను కొట్టేశారు. హ్యాకర్లు వాటిని అమ్మకానికి కూడా పెట్టారు.
గూఢచర్యం ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)లో పనిచేస్తున్న డ్రైవర్ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్కు చెందిన వ్యక్తికి రహస్య వివరాలను చేరవేశాడనే ఆరోపణలు రావడం
Mukul Arya | పాలస్తీనాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ముకుల్ ఆర్య (Mukul Arya) అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. రామల్లాహ్లోని (Ramallah) భారత ఎంబసీలో ఆయన విగతజీవిగా పడిఉన్నారు.
ఉక్రెయిన్లోని భారతీయులను స్వదేశానికి చేర్చే విషయంపై కేంద్ర విదేశాంగ శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను ఇప్పటికిప్పుడు, హడావుడిగా భారత దేశానికి తీసుకొచ్చే ఆల
Omicron | ఒమిక్రాన్ కరోనా వేరియంట్తో ఇబ్బందులు పడుతున్న ఆఫ్రికా దేశాలకు తాము అండగా ఉంటామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఒమిక్రాన్తో పోరులో ఆ దేశాలకు అవసరమైన వ్యాక్సిన్లు,
ఇప్పటి వరకూ ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి 550 మందిని ఆరు ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. అందులో 260 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.