యాదవ, కురుమల జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్సీ, నామినేట్ పదవుల్లో కాంగ్రెస్ మోసం చేసిందని, ఇదేనా రాహుల్గాంధీ పాటించే సామాజిక న్యాయం? అని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం, యాదవ హకుల పోరాట సమితి జాతీయ అ�
రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ జిల్లా కాంగ్రెస్లో కల్లోలం రేపింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి మంత్రివర్గం విస్తరణలో చోటు దక్కకప
మంత్రి పదవి కోసం మల్రెడ్డి యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ అంశం తెరపైకి వచ్చిందే తడవుగా చలో హస్తిన అంటూ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లడం రంగారెడ్డికి పరిపాటిగా మారింది. ఇందులో భాగంగా తాజాగా మరోసారి మంత్
మంత్రి పదవి కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని అనుమానిస్తున్న పార్టీలోని పలువురు కీలక నేతలను మచ్చి�
MEPA President Venkatesh | తెలంగాణలో అధిక జనాభా ఉన్న ముదిరాజులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకటేష్ , జిల్లా అధ్యక్షుడు ఎన్ రాఘవేంద్ర అన్నా
‘మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేశావో.. నీ భరతం పట్టడం.. నిన్ను సీఎం పదవి నుంచి దించడం ఖాయం’ అని పేర్కొంటూ సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో విడుదలైన లేఖ కలకలం సృష్టిస్తున్నది.
ప్రజలు తన మాట వినకపోవడంతోనే మంత్రివర్గం నుంచి తప్పుకున్నానని రాజస్థాన్ మాజీ మంత్రి, బీజేపీ నేత కిరోడి లాల్ మీనా (Kirodi Lal Meena) అన్నారు. గత 45 ఏండ్లుగా తాను ప్రజలకు సేవచేస్తున్నానని, అయినప్పటికీ వారు తన మాట పట్ట�
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మనసులోని మాటను బయపెట్టారు. తనకూ మం త్రి పదవి కావాలని పేర్కొన్నారు. శుక్రవారం మీడియాత�
Sensational comment | తెలంగాణ కాంగ్రెస్లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు(Sensational comment) చేశారు.