జిల్లాకు మంత్రి పదవి ఖరారైనట్టు ప్రచారం ఊపందుకున్నది. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పేరు కాంగ్రెస్ హై కమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్ర�
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కట్టంగూర్లో నిరసన చేపట్టారు.
మంత్రివర్గ విస్తరణ చేయడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఇబ్బందులు పడుతున్నదా? తేనెతుట్టెను కదిలించినట్టేనని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారా? రెండు బెర్తులను మరికొంత కాలం ఖాళీగా ఉంచడమే ఉత్తమమని నిర్ణయానికి వ
తనకు మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ఆశలు అడియాశలయ్యాయి. ఇటీవల సీఎం షెడ్యూల్లో లేకపోయినప్పటికీ పరిగిలో బహిరంగ సభ పెట్టించిన రామ్మోహన్రెడ్డికి బహిరంగ సభలో ముఖ్యమంత్ర
అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి అనే విధంగా జిల్లాలో ఓ ఎమ్మెల్యే పరిస్థితి తయారైందనే ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారెంటీ అని ప్రచారం చేసుకున్న రామ్మోహన్రెడ్డ�
అజారుద్దీన్కు మంత్రి ఇవ్వడంపై కాంగ్రెస్లో ముసలం మొదలైంది. అసలు రేసులోనే లేని అజారుద్దీన్కు జూబ్లీహిల్స్ ఎన్నికల పుణ్యమా అని కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి పదవిని కట్టబెట్టింది. దీంతో ఎప్పుటినుంచో క�
యాదవ, కురుమల జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్సీ, నామినేట్ పదవుల్లో కాంగ్రెస్ మోసం చేసిందని, ఇదేనా రాహుల్గాంధీ పాటించే సామాజిక న్యాయం? అని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం, యాదవ హకుల పోరాట సమితి జాతీయ అ�
రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ జిల్లా కాంగ్రెస్లో కల్లోలం రేపింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి మంత్రివర్గం విస్తరణలో చోటు దక్కకప
మంత్రి పదవి కోసం మల్రెడ్డి యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ అంశం తెరపైకి వచ్చిందే తడవుగా చలో హస్తిన అంటూ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లడం రంగారెడ్డికి పరిపాటిగా మారింది. ఇందులో భాగంగా తాజాగా మరోసారి మంత్
మంత్రి పదవి కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని అనుమానిస్తున్న పార్టీలోని పలువురు కీలక నేతలను మచ్చి�
MEPA President Venkatesh | తెలంగాణలో అధిక జనాభా ఉన్న ముదిరాజులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకటేష్ , జిల్లా అధ్యక్షుడు ఎన్ రాఘవేంద్ర అన్నా
‘మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేశావో.. నీ భరతం పట్టడం.. నిన్ను సీఎం పదవి నుంచి దించడం ఖాయం’ అని పేర్కొంటూ సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో విడుదలైన లేఖ కలకలం సృష్టిస్తున్నది.
ప్రజలు తన మాట వినకపోవడంతోనే మంత్రివర్గం నుంచి తప్పుకున్నానని రాజస్థాన్ మాజీ మంత్రి, బీజేపీ నేత కిరోడి లాల్ మీనా (Kirodi Lal Meena) అన్నారు. గత 45 ఏండ్లుగా తాను ప్రజలకు సేవచేస్తున్నానని, అయినప్పటికీ వారు తన మాట పట్ట�
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మనసులోని మాటను బయపెట్టారు. తనకూ మం త్రి పదవి కావాలని పేర్కొన్నారు. శుక్రవారం మీడియాత�