తెలంగాణకు ఎకనామిక్ ఇంజిన్ లాంటి హైదరాబాద్ను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే ఆ పార్టీ నాయకులు గల్లీలను వదిల
ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం సనత్నగర్ నియోజకర్గం రాంగోపాల్పేట్ డివిజన్లో ఆయన ఇం�
ఎండిపోయిన గడ్డి, చెత్త కాగితాలు, పిచ్చి మొక్కలతో నిండి పోయిన పార్కులు అసాంఘీక కార్యాకలాపాలకు నిలయంగ ఉం డేవి. అలాంటి పార్కులు ప్రస్తుతం పచ్చటి పచ్చిక బయ ళ్లు, ఒపెన్ జిమ్లు, పిల్లలు ఆడుకుకునేందుకు వీలుగా
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జన్మదిన వేడుకలు శుక్రవారం హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీని ప్రారంభించనున్నది. మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్
పౌర సమస్యలను పరిష్కరించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్�
బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని చారిత్రాత్మక చరిత్ర కలిగిన చిలకలగూడ శ్రీ కట్టమైసమ్మ అమ్మవారికి ఆదివారం డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రభు త్వం తరుపున పట్టు వస్ర్తాలను సమర్పించాడు. ఈ సందర్భంగా అమ�
జోడు డప్పుల్.. మోగే జోరు సప్పుల్.. యెంట యాట పిల్లల్.. నాటు కోడి పుంజుల్.. నీ తానకు బయలెల్లినమే ఓ మైసమ్మ.. అంటూ పాతనగరం శిగమూగింది. ఆషాఢం ఆఖరి ఆదివారం కావడంతో భాగ్యనగరమంతా బోనమెత్తింది. పోతురాజుల విన్యాసాల�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణలో 24 గంటల పాటు కరెంట్ను అందిస్తున్నారని, బీజేపీకి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉన్నదని, అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధితో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ఉన్నదని విద్యాశాఖ మంత్రి సబిత
దేశంలో సీఎం కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో రెండెకరాల విస్తీర్ణంలో చేపట్టిన జైన భవన్ నిర్మాణ పనులక
హజ్ యాత్రికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. 7 నుంచి హజ్ యాత్రికుల ప్రయాణం మొదలుకానున్న నేపథ్యంలో శనివారం నాంపల్లిలోని హజ్హౌస్ల�