రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ ఈ నెల 9 నుంచి ప్రారంభం అవుతుందని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గొర్రెల పంపిణీ, దశాబ్ది ఉత్సవాలు, ఫిష్ ఫెస్టివల్పై సచివాలయంలో గురువారం మం�
గొర్రెల పెంపకం వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్న మాదాసి కురువలకు కూడా గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హామీ ఇచ్చారు.
ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం గోషామహల్ నియోజకవర్గం గన్ఫౌండ్రి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్ కమ్యూనిటీలో, జాంబాగ�
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం బేగంపేట్ ఎస్పీ రోడ్డు హనుమాన్ దేవాలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించ�
సినీ పరిశ్రమలో పెద్దన్న పాత్రను పోషించిన దర్శకరత్న దాసరి నారాయణ రావు సేవలను చిరస్థాయిగా నిలుపుకునేందుకు కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాద�
చిన్న పిల్లలు ఆడుకునేందుకు వీలైన ఆట పరికరాలు, పెద్దలకు ఉపయోగ పడే విధంగా చక్కటి వాకింగ్ ట్రాక్, ఆహ్లాదాన్ని పంచేలా చుట్టూరా పరు చుకున్న పచ్చదనం, ఆకట్టుకునేలా గజబో ని ర్మాణం.. వీటన్నింటితో పాటు సమావేశాలు,
కుండపోత వాన.. గుండెకోతను మిగిల్చింది. నాలాలో కొట్టుకుపోయి.. ఓ చిన్నారి మృతి చెందడం నగరవాసులను తీవ్రంగా కలిచివేసింది. శనివారం ఉదయం నగరాన్ని వాన ముంచెత్తింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరడం
ముఖ్యమంత్రి ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక పథకం (సీఎంఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్) లబ్ధిదారులకు ఈ నెల 24న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా యూనిట్లను పంపిణీ చేయనున్నట్టు గిరిజన సంక్షేమశా
త్వరలో జరుగనున్న కర్ణాటక ఎన్నికల నుంచే దేశంలో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జోస్యం చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ సర్కారుపై కక్ష సాధింపులో భాగంగా కవితపై ఈ�
‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న 700 ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజ�