జాతీయ స్థాయి ఖోఖో చాంపియన్షిప్ పోటీలకు రిఫరీగా సాయి శ్రీనివాస్యాదవ్ ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి 24వ తేది వరకు మహారాష్ట్రలో జరుగనున్న జాతీయ స్థాయి 55వ సీనియర్ ఖోఖో టోర్నీలో శ్రీనివాస్ రిఫరీగా వ్యవహరిస�
రేపటి ప్లీనరీకి భారీగా ఏర్పాట్లు అంబరాన్ని అంటేలా వేడుకల నిర్వహణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడ�
మృతులంతా బీహార్కు చెందిన వలస కూలీలే భారీగా మంటలు చెలరేగడంతో దక్కని ప్రాణాలు దుర్ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం ఒక్కో కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటన ప్రధాని సంతాపం, 2లక్షల పరిహారం ప్రకటన హై�
కాచిగూడ : తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న బడుగు, బలహీనవర్గాల అశాజ్యోతి బీసీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అనుచిత వాఖ్యలు చేయడాన్ని నిర�
బన్సీలాల్పేట్ : బన్సీలాల్పేట్ డివిజన్లోని పలు బస్తీలలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ య�
మారేడ్పల్లి : ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బు�
సనత్నగర్ నియోజకవర్గంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కుల పంపిణీ బేగంపేట్ : మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి తలసాన�
బన్సీలాల్పేట్ : మైనారిటీ సోదరులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహించి అండగా ఉంటుందని, వారికి ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టి తీసుకురావాలని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలస�
అత్యంత వేగంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శ�
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎస్ఆర్నగర్, బీకేగూడలలోని నివాసితుల సంక్షేమ సంఘాలను కలుపుకుని ఫ్రాబ్స్ (ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఇన్ బీకేగూడ, ఎస్ఆర్నగర్, సనత్నగర్) సంస్థ చేసిన క