Minister Sathyavathi | రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, నీళ్లు, నిధులు, నియామకాలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi) అన్నారు. గూడూరు మండల కేంద్రంలో �
Minister Sathyavathi | సాగు, తాగు, సంక్షేమ రంగాలను సమానంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసిఆర్ది. పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా కీలక పథకాలను కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంతో కృ�
Minister Sathyavathi | జిల్లాలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలను తరలించి జయప్రదం చేసేలా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi )అన్నారు. జిల్లా కేం�
Ministers Errabelli | సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్, హార్టికల్చర్ కాలేజ్ వంటి ఎన్నో అభివృద్ధి పనులతో
బాసర, ఆగస్టు 25 : రాష్ట్రంలో బీజేపీ కుల, మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగోడుతున్నదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. గురువారం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని
మహబూబాబాద్ : దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన పోరాటాలను స్మరించుకుంటూ..వారి స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవ�
మహబూబాబాద్ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ�
ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా ఏట
మహబూబాబాద్ : ఆటలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగ
ఖమ్మం : గత పాలకులు ఖమ్మం జిల్లాకు చేసిందేమీ లేదు. బడుగుల నోట్లో మట్టి కొట్టాలని రాజకీయ వలస పక్షులు వస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపులో రూ.1.10 కోట్�
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్లకు కొత్త జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే అర్థమవుతుంది. కొత్త జిల్లాలు ఏర్పడటం ద్వారా అధికారులు అంతా ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధ
మరిపెడ, మే 5 : గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ్డ్ కాన్వాయ్కు తృటిలో ప్రమాదం తప్పింది. మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ 7వ తేదీన మహబూబాబాద్ జి
హైదరాబాద్ : ఈ ఎండాకాలంలో ఏ ఒక్క గిరిజన ఆవాసం కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడొద్దు. అందుకు కావాల్సిన అన్ని వసతులు వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఎ
హైదరాబాద్ : శనిగకుంట అగ్ని ప్రమాద బాధితులకు రూ.40 వేల ఎక్స్ గ్రేషియా, వంట సరుకులు తక్షణమే అందజేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ములుగు జిల్లా మండపేట మండలం, శనిగకుంట గ్రామంలో గు