మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైందని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స
మహబూబాబాద్ : గిరిజనుల సమస్యలపై అవగాహన లేని వారు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండడం ఈ దేశ గిరిజనుల దురదృష్టమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వి
ములుగు : చట్టాలు ఎలా చేస్తారు? రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేస్తారో కూడా తెలియని మూర్ఖపు వ్యక్తి మనకు ప్రధానిగా ఉండడం ఈ దేశ ప్రజల దురదృష్టమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంత్రి మేడారం జా�
హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 1
హైదరాబాద్ : ఈ నెల 11న జనగామలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభా స్థలాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎ
హైదరాబాద్ : గాన కోకిల లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. 92 ఏండ్ల తన జీవన ప్రస్థానంలో ఆమె 30కి పైగా భారతీయ, అంతర్జాతీయ భాషల్లో వేలాది ప�