నిజామాబాద్ : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదని, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 24
ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి వేల్పూర్లో కోచింగ్ సెంటర్ ప్రారంభం వేల్పూర్, ఏప్రిల్ 25 : రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేప
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఒంట్లో నెత్తురుంటే, మగాడైతే కేంద్రంచే ధాన్యం కొనిపించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ప
న్యూఢిల్లీ : ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇవాళ కేంద్రమంత్రితో రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భేటీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వేముల ప్రశాంత్రె�
శాసనసభ, శాసనమండలి సమావేశాలు అర్థవంతంగా, ప్రశాంతంగా జరిగాయని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సభ తక్కువ రోజులు జరిగినా ఎక్కువ గంటలు నడిచిందనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. �
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలికి ఈ నెల 8, 9వ తేదీల్లో సెలవు ప్రకటించారు. ఈ నెల 10న బడ్జెట్పై మండలిలో సాధారణ చర్చ చేపట్టనున్నారు. 15వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు. సోమవారం శాస�
ఎక్కువిస్తే నా పదవికి రాజీనామా చేస్తా లేకపోతే నీ పదవులను వదిలేస్తావా? బండికి మంత్రి ప్రశాంత్రెడ్డి సవాల్ మోర్తాడ్, జనవరి 31: ‘తెలంగాణలో లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. 16 లక్షల ప్రైవేట్ ఉద్య
ఎరువుల ధరలు పెంచిన బీజేపీని ఎక్కడిక్కడ నిలదీయండి కార్పొరేట్ల కోసమే ఎంఎస్పీపై తాత్సారం రాష్ట్ర బీజేపీ నేతలూ.. మీ వైఖరేంటి? మంత్రి ప్రశాంత్రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్, జనవరి 14 : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యత�
Paddy procurement | రైతుల ప్రయోజనం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరగా సమయం ఇచ్చి తమ గోడ�
Minister Prashanth reddy | రాష్ట్రంలోని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాల్కొ�
MLC Kavitha | భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీజేపీ నాయకుల బట్టేబాజ్ మాటలతో అభివృద్ధి జరగదు అని ఆమె పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్లో