Minister Prashanth Reddy | పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా ఇకపై భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహ నిర్మాణ శాఖా
Minister Prashanth reddy | సీఎం కేసీఆర్ సరికొత్త నీలి విప్లవానికి నాందిపలికారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మత్స్యకారుల అభివృద్ధి జరిగిందని, సీఎం నిర్ణయంతో
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కవితపై నిరాధారమైన వార�
మెండోరా మండల కాంగ్రెస్ మైనారిటీ సెల్, యూత్ నాయకులు మంత్రి ప్రశాంత్రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. మైనారిటీ నాయకు�
హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి పుట్టిన రోజు వేడుకల వార్�
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మితమవుతున్న నూతన సచివాలయం పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. సుమారు 4 గంటల పాటు సెక్రటేరియట్ నిర్మాణ
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యావత్ తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించుకుంటున్నామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వే�
బాల్కొండ : కేసీఆర్లో తెలంగాణ ఉద్యమకాంక్ష కట్టలు తెంచుకుంది ఎస్సారెస్పీ కట్టపైనేనని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతు పనులను ఆదివారం ఆయన ప
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తు
హైదరాబాద్ : దేశమంతా కరెంట్ కటకట ఉన్నా సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం విద్యుత్ కోతలు లేవని రాష్ట్ర భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో టీఆర్ఎస్లో సీఎం కేస�
బాల్కొండ : టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 14 సంవత్సరాల పాటు అనేక ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెల
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా అమరుల స్మారక చిహ్నం పూర్తి కావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించిన క్లాడింగ్ పనులను త్�
ఉద్యోగార్థులు రెండు నెలలు కష్టపడి చదివితే 40 ఏండ్ల జీవితాన్ని హాయిగా గడపవచ్చని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం హనుమాన్నగర్లోని శిక్షణా శిబిరంలో గురువారం అభ్యర్థ్థులకు ఆయన స్టడీ