Piyush Goyal: ట్రంప్ ప్రకటించిన 25 శాతం సుంకంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. టారిఫ్ల వల్ల కలిగే పరిణామ�
ర్ ఎర్త్ ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షల వల్ల తెలంగాణలోని ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఈవీ పరిశ్రమలపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తంచే
జూలై 8కల్లా భారత్-అమెరికా నడుమ మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే వీలుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ప్రతీకార సుంకాలకు తెరతీసిన విషయం తెలి�
భారత్పై ప్రతీకార సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుండటంతో ఆ ప్రభావాన్ని నివారించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై విధాన నిర్ణేతలు, వ్యాపారులు కసరత్తు చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ భారత్పై పరస్పర సుంకాలు విధిస్తామని ప్రకటిస్తుండటంతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని హడావుడిగా అమెరికాకు బయల్దేరారు.
తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్రాన్ని కోరారు.
దేశీయ ఆన్లైన్ మార్కెట్పై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ వృద్ధి ఆందోళనకరమైన అంశమేనని వ్యాఖ్యానించారు. ఈ-కామర్�
రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఆయన చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్
వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న భారత్ టెక్స్-2024 ఈవెంట్లో మనదేశ చేనేత కళాకారులను భాగస్వాములను చేయాలని అఖిల పద్మశాలి సంఘం చేనేత విభాగం ఒక ప్రకటనలో కోరింది. ఈ మేరకు కేంద్ర చేనేత మంత్రి ప�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.