వచ్చే ఏడాది మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఐదు యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ఉపముఖ్య మంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార తె�
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అత్యవసర సమీక్ష నిర్వహించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స
రాష్ట్ర బడ్జెట్ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రవేశప�
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Session) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. రెండో రోజైన నేడు శాసన సభలో తొలుత క్వశ్చన్ అవర్ జరుగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు.
ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయడానికి రెండు నెలల గడువే మిగిలింది. రుణమాఫీ కోసం రూ.30 వేల కోట్లకుపైగా నిధులు అవసరమన�
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రులు ఉత్త
రాష్ట్ర బడ్జెట్లో తాము చేసిన కేటాయింపులకు, పెట్టే ఖర్చులకు 5-6% వ్యత్యాసం ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. వచ్చే ఆదాయానికీ ఇచ్చే హామీలకు పొంతన లేకుండా పోయిందని, ప్రస్తుత రాజకీయా
కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. అందుకు తాజాగా బడ్జెటే నిదర్శనం. బడ్జెట్లో ‘మా ప్రభుత్వం దుబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి �
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో అసెంబ్లీ వ్యవహారా ల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రవేశ పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చి
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భార్య నందిని ఖమ్మం లోక్సభ స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బలప్రదర్శనకు దిగారు. ఖమ్మం నుంచి ఏకంగా 700 కార్లతో భారీ ర్యాలీగా హైదరాబాద్లోని గాంధీభవన్కు చే�
ప్రాజెక్టులు నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొన్నార
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆరు గ్యారెంటీల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ వనరుల సమీకరణ