Cantonment | కంటోన్మెంట్ విలీన అంశంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ ప్రజలు కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. నిన్న
Hyderabad | జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే ప్రజలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీవరేజ్ ప్లాంట్లను హైదరాబాద్లో ఏర్పాటు చేస�
Paper Boy Jai Prakash | ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. ఉదయం పేపర్ వేస్తూ ఇంటి ఖర్చులకు డబ్బు సంపాదించుకుంటున్న ఓ విద్యార్థి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ అబ్బాయి పేపర్ వేస్తుండగా.. ఓ వ్యక్�
సంస్థాగత నిర్మాణ జాబితా పంపండి నెలాఖరులోగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు టీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్ర�
రంగారెడ్డి : నా దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేసి వచ్చేశానని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇండియా ఇప్పుడు ఉన్నట్లుగా లేదని అ�
TRS Party | టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 23వ
Oil Farm | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్జీవీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా
Minister KTR | ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు.. బుధవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
KTR | జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు
రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, అడ్డంకుల తొలగింపు కుచించుకుపోయిన నాలాలకు తొలి ప్రాధాన్యం నాలాలు, చెరువుల రక్షణ,అభివృద్ధికి ప్రత్యేక చట్టం త్వరలో నగర ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం తొలివిడుతలో జోన్కొక నా�
నగరంలో వరద కష్టాలను తొలగించేందుకు సమగ్ర కార్యాచరణ : మంత్రి కేటీఆర్ | నగరంలో వరద కష్టాలను తొలగించేందుకు నాలాల విస్తరణ, అభివృద్ధికి సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టేందుకు జీహెచ్ఎంసీ
ఇండ్ల స్థలాలపై కేటీఆర్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ | రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
కొండా లక్ష్మణ్ బాపూజీ | మాజీ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించా�