కేటీఆర్ స్పీచ్ | మంత్రి కేటీఆర్ అసెంబ్లీ స్పీచ్ అనంతరం ప్రతిపక్షాలు ఆగం అవుతున్నాయి. బండి సంజయ్ లేఖలు రాయాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్కు కాదు ప్రధాని మోదీకి అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. 18 ఏండ్ల వయసు పైబడిన వారికి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 98.5 శాతం పూర్తయిందని ఆ జిల్లా కలెక్టర్ ప్రకటించార
Minister KTR | నార్ముల్ ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఇ�
Harithaharam | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్కు ప్రపంచ పర్యావరణవేత్త
TS Assembly | భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర పురోభివృద్ధి దెబ్బతినేలా మాట్లాడిన రాజాసింగ్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ�
TS Assembly | తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో పురోగమిస్తుందని, ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో �
TS Assembly | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష నాయకులే తమకు బ్రాండ్ అంబాసిడర్లు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చ�
TS Assembly | హైదరాబాద్లో చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు ప్రస్తుత దశపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరా�
TS Assembly | తెలంగాణ రాష్ట్రంలో జనపనార మిల్లును ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జనపనార ప�
Civils 2020 | సివిల్స్ -2020 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా సివ�
Covid Vaccination | పొలాల వద్ద టీకాలు వేస్తున్న ఓ రెండు చిత్రాలను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ వారిని అభినందించారు. ఒకటి ఖమ్మం జిల్లా నుంచి మరొకటి రాజన్న సిరిసిల్ల
అభివృద్ధి పనులకు ఒకేరోజు రూ.5177 కోట్లు విడుదల తాగునీరు, మురుగునీరు శుద్ధి, రోడ్ల నిర్మాణానికి వెచ్చింపు 3866.21 కోట్లతో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణం రూ.1200 కోట్లతో ఔటర్ లోపలి గ్రామాలకు భగీరథ నీళ్లు మహానగర చరిత్ర�