కరోనా కష్టాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనరంగంలో పెట్టుబడులు తయారీదారులకు, వినియోగ దారులకు ప్రోత్సాహకాలు త్వరలో 500 మంది మహిళలకుఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ శాసనమండలిలో మంత్రి కేటీఆర్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్
TS Council | సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పల్లె, పట్టణ ప్రగతిపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్య�
మంచినీటి సమస్యను రూపుమాపాం కనీవినీ ఎరుగని రీతిలోరహదారులను నిర్మించాం నాలాల నిర్వహణ కోసం ప్రత్యేక విభాగం శాసనసభలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో మెరుగుపడుతున్న మౌలిక వసతులపై సమగ్ర వివరణ గత అక్టోబర్ నా�
TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ ముగిసిన అనంతరం స్టాంప్ డ్యూటీ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ�
TS Assembly | సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత ఏడేండ్లుగా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పట్టణ ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ
TS Assembly | శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్ మిషన్ భగీరథపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. అర్బన్ మిషన్
Minister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్న పేద గిరిజన విద్యార్థినికి మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. హైదరాబాద్ �
TS Council | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉపన్యాసంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న ప్రశంసల వర్షం కురిపించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కళాకారులకు పెన్షన్లు అనే అంశం�
TS Council | భవిష్యత్ అవసరాలు, నగరం విస్తరణను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మక నాలా అభివృద్ధిని చేపట్టాం అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరు శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్యను ఎలా తీర్చ
TS Council | కేంద్ర ప్రభుత్వం తీరుపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కొవిడ్ సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ మిథ్యగా మారిందని ఆయన ఆగ్రహం వ్�
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీద నుంచి కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఆ ఘటన పట్ల రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ షాక్ వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన తన ట�
గత ప్రభుత్వాల కంటే ఎక్కువ నిధులిచ్చాం.. కాంగ్రెస్తో పోలిస్తే 4 రెట్లు అదనంగా ఖర్చుచేశాం.. చార్మినార్ సుందరీకరణకు అదనపు నిధులిస్తాం దుర్గం చెరువు తరహాలో మూసీపై 14 కొత్త వంతెనలు నిర్మిస్తాం ఎమ్మెల్యే ఏ పా�