అందుకే హుజూరాబాద్లో కాంగ్రెస్కు బలహీన అభ్యర్థి ఆ పార్టీల పొత్తుపై మావద్ద నిర్దిష్ట సమాచారం ఉన్నది ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసిండు? ఆయనకు ఓటెందుకేయాలి? ఓటేస్తే బీసీ బంధు తెస్తరా? జై ఈటల అంటున్నరు
Minister KTR | నాగార్జున సాగర్లో జానా రెడ్డినే ఓడించాం. ఈటల రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా? అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఈట
Minister KTR | తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఉదయం జర్నలిస్టులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. హుజూరాబా�
మాదాపూర్ : టీఆర్ఎస్ పార్టీ సమర్థతను, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్య దక్షతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Minister KTR | ఈ నెల 25న హైటెక్స్లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్ల
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది.
TRS Party | తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందని టీఆర్ఎస్ పార్టీ వర్క�
TRS Party | హైదరాబాద్ : ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను 17న విడుదల చేస్తామ
బేగంపేట్ : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్తోనే తెలంగాణ రాష్ట్రంతో పాటు నగరాభివృద్ధి సాధ్యమవుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బేగంపేట్ డివిజన్లోని మయూరిమార్గ్
Yadadri Temple | అద్భుతమైన శిల్ప సౌరభాలతో పునర్నిర్మించిన యాద్రాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయం త్వరలో ఆవిష్కరించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతీయులందరికీ పర
Night Bazaar | సండే రోజు చిన్నా పెద్దలకు అంతులేని వినోదాన్ని అందిస్తూ ఆహ్లాదానికి చిరునామాగా నిలిచిన హుస్సేన్సాగర్ చుట్టూ త్వరలోనే నైట్ బజార్ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ శుక్రవారం శాసనమండలిల�
శాసన మండలిలో మంత్రి కేటీఆర్ ప్రకటన 1300 మీటర్ల విస్తీర్ణంలో రూ.18 కోట్లతో ఏర్పాటు ఇప్పటికే టెండర్లు పిలిచిన ప్రభుత్వం సండే రోజు చిన్నా పెద్దలకు అంతులేని వినోదాన్ని అందిస్తూ ఆహ్లాదానికి చిరునామాగా నిలిచిన