ప్లీనరీ సక్సెస్తో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం రేపు గ్రేటర్ అంతటా సన్నాహక సమావేశాలు వచ్చే నెల 15న వరంగల్ విజయ గర్జనకు సమాయత్తం సిటీబ్యూరో, అక్టోబరు 25(నమస్తే తెలంగాణ): అధికార పార్టీలో నూతనోత్సాహం ఉరుక�
నాడు ఐటీ కంపెనీలకు నగరం బ్యాక్ ఆఫీస్.. నేడు బ్యాక్ బోన్ ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా.. యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ దాకా అన్నింటికీ గమ్యస్థానంగా తెలంగాణ ప్లీనరీలో మంత్రి కేటీఆర్ సిటీబ్యూరో, 25
TRS Plenary | స్వరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా టీఆర్ఎస్ పార్టీ నిలిపిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట�
Defence System | ఏరోస్పేస్, రక్షణ రంగ పెట్టుబడులకు హైదరాబాద్ కేం ద్రంగా మారిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో
ఎల్బీనగర్, అక్టోబర్ 23 : టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్లీనరీని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం టీఆర్ఎస్ భవన�
Minister KTR | ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తారు అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
TRS Party | ఈ నెల 25న హైటెక్స్ వేదికగా జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అ�
కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సీసీసీ నస్పూర్ : టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో చురుకైనా పాత్ర పోషించిన నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన బేర సత్యనారాయణ తిరిగి సొంతగూటిక
నయనానందకరంగాఖాదిర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్ చారిత్రక నగరంలో జరగడం గర్వకారణంరాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలుగుయూనివర్సిటీ, అక్టోబర్ 21: ప్రఖ్యాత ఖాదిర్ అలీ బేగ్ థియేటర్ ఫెస�
చిక్కడపల్లి : టీఆర్ఎస్కేవీ అనుబంధ వాటర్ వర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు గురువారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ను, ఖైరతాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జలమండలి ఎండీ దానకిశోర్న�
USTDA Vinay | అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ( యూఎస్టీడీఏ ) డిప్యూటీ డైరెక్టర్, ప్రధాన నిర్వహణ అధికారిగా నియామకమైన ప్రవాస భారతీయుడు వినయ్ తుమ్మలపల్లికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్