Telangana | రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా అభినందించారు. ఆపదలో ఉన్న పిల్లలన�
ఇక్కడ మానవ వనరులు, సౌకర్యాలు పుష్కలం వనరుల్లేని రాష్ర్టాలకిచ్చి మాకెందుకివ్వరు? ఏడుసార్లు లేఖలు రాసినా స్పందన లేని కేంద్రం మెగా క్లస్టర్తో భారీగా ఉపాధి అవకాశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ యువత �
Mega Powerloom Cluster | సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి
Telangana | స్వచ్ఛ భారత్ మిషన్లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పట్టణాభివృద్ధి, మ�
Telangana | కేంద్రం యాసంగి వడ్లు కొంటామనే దాకా బీజేపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడలు వంచా�
సుభాష్రెడ్డిలాంటి వారే నిజమైన హీరోలు శ్రీమంతుడు సినిమా స్ఫూర్తినివ్వడం సంతోషం కేటీఆర్ ట్వీట్కు సినీ హీరో మహేశ్బాబు రీట్వీట్ బీబీపేట్, నవంబర్ 10: కామారెడ్డి జిల్లా బీబీపేట్లో ప్రముఖ వ్యాపారవేత్
Secunderabad Railway Station | మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్తున్నారా? జర జాగ్రత్త.. సొంత వాహనంలో వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అక్కడ వసూలు చేసే పార్కింగ్ ఫీజు ఏకంగా వందల్లో ఉంది. ఓ ప్రయా�
Minister KTR | తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకుగాను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
ఉత్తరాదికో న్యాయం.. మనకో న్యాయమా? ఢిల్లీ బీజేపీ వరి పంట వేయొద్దంటుంటే..ఇక్కడ సిల్లీ బీజేపీ వేయాలంటున్నది పంజాబ్ మాదిరే తెలంగాణ ధాన్యాన్నీ సేకరించాలి టీఆర్ఎస్ కామారెడ్డి సమావేశంలో మంత్రి కేటీఆర్ నిజ�
Telangana | రాష్ట్రంలో ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఎంసీహెచ్ఆర్డీలో మంగళవారం సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగ�
ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి | మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ ఎన్నికలో కుక్కను నిలబెట్టినా గెలుస్తామని అన్నారంటూ ఏబీఎన్ ఆంధ్యజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ.. కొందరు యువకులు ఏబీఎన్ �
Minister KTR | ఓ వైపు పరిపాలన, సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది చెందుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు, నేతలు మన పాలనను పొగిడ�
KTR | టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో రూ.6 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు సబితా ఇంద్రార�