Telangana Ministers | కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పీయూష్ గోయల్తో ఈ బృందం సమావేశమైంది.
Minister KTR | దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ-భువనేశ్వర్లో సీటు సంపాదించిన రాజా నాయక్కు సాయం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజా నాయక్ చదువుకు కావాల్సిన ఆర్�
Minister KTR | మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీ సందర్భంగా బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ధాన
Minister KTR | కరోనా కారణంగా వయోవృద్ధులు సహా పలు రకాల వారికి ఇచ్చే రాయితీలను రైల్వే శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ సిటిజన్ ప్రయాణికుల ఛార్జీలకు వర్తింపజేసే రాయితీలను మార్చి, 2020 నుంచి ర�
ఇటీవల కరెంట్షాక్తో తల్లిదండ్రులు మృతి తెలంగాణ టుడే, నమస్తే కథనాలతో మంత్రి దృష్టికి జాగ్రత్తగా చూసుకోవాలని కలెక్టర్కు సూచన బయ్యారం నవంబర్ 22: ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు.. నేనున్నానంటూ అభయమిచ్చి మాన�
Minister KTR | మహబూబాబాద్ జిల్లాకు ఓ ఇద్దరు దంపతులు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో.. వారి ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. ఆ చిన్నారులను ఆదుకోవాలని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ
Minister KTR | తెలంగాణ బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో చనిపోయిన 750 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రభుత్వ కృషి ఫలితం పురపాలికల నిబద్ధత, కృషితోనే ఇది సాధ్యమైంది రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి స్వచ్ఛ అవార్డు గ్రహీతలతో మంత్రి కేటీఆర్ భేటీ మరింత వేగంగా పట్టణ
ఇబ్రహీంపట్నం : స్వచ్ఛ సర్వేక్షన్ 2021 జాతీయస్థాయి అవార్డును ఇబ్రహీంపట్నం మున్సిపాలిటి సాధించిన సందర్భంగా ఆదివారం రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి
Minister KTR | కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..