ఏడాదికి రూ.3 లక్షల వరకు వైద్యచికిత్స సదుపాయం హెల్త్కార్డులు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్ 5051 ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు వర్తింపు ఏడాదికి రూ.3 లక్షల వరకు వైద్య చికిత్స పథకం సిటీబ్యూరో, సెప్టెంబర�
వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు అత్యవసరం దొడ్డు బియ్యం కొనటానికి కేంద్రం ససేమిరా నూనె గింజలు, పప్పు పంటలవైపు మళ్లాలి రైతులకు అధికారులు అవగాహన కల్పించాలి 15 రోజుల్లో పంట మార్పిడిపై నివేదికలివ్వండి ఐటీ, పరిశ�
అడ్డగోలు ఆరోపణలను అడ్డుకోండి డ్రగ్స్ కేసులోకి లాగేందుకు కుటిలయత్నం న్యాయ ప్రక్రియను సందేహించేలా వ్యాఖ్యలు నా పరువు ప్రతిష్ఠలను దిగజారుస్తున్నారు దుష్ప్రచారంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన సిటీ సివిల్ �
సంస్థకు పూర్వవైభవమే లక్ష్యం కేంద్రం విధానాల వల్లే డీజిల్, స్పేర్పార్ట్స్ ధరల పెరుగుదల టీఎస్ఆర్టీసీ కొత్త చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బాజిరెడ్డి గోవర్ధన్ పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధుల అభినం
50 వేల విద్యార్థులకు మద్దతు లక్ష్యం ఐసీ, యునిసెఫ్, ఇంక్విల్యాబ్ సహకారం స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ సెకండ్ ఎడిషన్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): యువతను ఆవిష్క�
GHMC Rajani | ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ క్లాసులో పాసైనా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజని దశ తిరిగింది. ఆమె కష్టాన్ని
రాజన్న సిరిసిల్ల : సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుని కొత్త, కొత్త ఆలోచనలను ఆవిష్కరించాలి. ప్రత్యామ్నాయ పంటల సాగులో జిల్లాను ఆదర్శంగా నిలుపుతూ నవశకానికి నాంది పలకాలని మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్ర�
KTR | కొంత మంది ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నానని పేర్కొన్నారు. న�
WEF | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు మరోసారి వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నుంచి ఆహ్వానం అందింది. దావోస్లో 2022లో జరిగే డబ్ల్యూఈఎఫ్ వార్షిక సమావేశానికి హాజరు కావాలని కేటీఆర్ను
ఇతర జిల్లాలను స్ఫూర్తిగా తీసుకొని నిర్మాణం చేయండి పది రోజుల పర్యవేక్షణకు పార్టీ ప్రధాన కార్యదర్శులే ఇన్చార్జిలుగా.. గ్రేటర్ టీఆర్ఎస్ నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశం సిటీబ్యూరో, సెప్టెంబరు 18(నమస్తే త
గీసుగొండ : వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల శివారులో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న టెక్స్టైల్ పార్కులో వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కేరళ రాష్ట్రంకు చెందిన కిటెక్స్ గార్మెంట్స్ ప�
ప్రగతి భవన్లో గణపతి హోమం.. పాల్గొన్న సీఎం కేసీఆర్ | బేగంపేటలోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు - శోభ దంపతులు శనివారం గణపతి హోమం నిర్వహించారు. వినాయక నవరాత్రుల సందర్భంగా శాస్త్రోక్తంగా హో
షాద్నగర్ : చేవేళ్ల ఎంపీ రంజిత్రెడ్డి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఎంపీ రంజిత్రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజ�
Kitex Group | కేరళకు చెందిన వస్త్ర తయారీ పరిశ్రమ కైటెక్స్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెడుతోంది. వరంగల్లోని కాకతీయ టెక్స్టైల్ పార్కులో, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లి సీతారామ్ప�