ఆరేండ్ల పాప ఘటనతో తీవ్ర మనస్తాపం ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్రంగా కలిచివేసిందని మంత్రి క
T-HUB | టీ హబ్-2 ప్రారంభోత్సవానికి సిద్ధం : మంత్రి కేటీఆర్ | తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మణిహారమైన టీ-హబ్ రెండో దశ ప్రారంభానికి సిద్ధమైందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించార�
సింగరేణి కాలనీ ఘటన బాధాకరం : కేటీఆర్ | సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై లైంగిక దాడి, హత్య ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆరు సంవత్సరాల చిన్నారి లైంగిక వేధింపులు, హత్య వార్తతో తీవ్ర మనస్తాపానికి �
సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (నమస్తే తెలంగాణ): సాగరతీరంలో అద్భుతమైన థీమ్ పార్కుగా థ్రిల్సిటీ గుర్తింపు పొందడం ఖాయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ర�
Thrill City Theme Park | హైదరాబాద్ నగర ప్రజలకు హుస్సేన్ సాగర్ వద్ద అద్బుతమైన థీమ్ పార్క్ అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి నెక్లెస్ రోడ్ ( PV మా�
మంత్రి కేటీఆర్ | దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నామని, ఈరోజు చారిత్రాత్మక దినమని మంత్రి కేటీఆర్ అన్నారు. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తారని, సామాన్యుడికి ఉపయోగంల�
Medicines | రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది.
Ganesh Chaturthi | తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అడ్డంకులను తొలగించే ప్రభువు గణపతిని మనందరం ఉత్సాహంతో పూజించాలని సూచిం�
Shashi Tharoor | దేశానికే ఆదర్శంగా తెలంగాణ ఐటీ పాలసీ : శశిథరూర్ | తెలంగాణ ఐటీ పాలసీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ అన్నారు. రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిపై మంత్ర
Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వలన కలిగిన నష్టాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వలన ముంపుకు గురైన ప్రా
నేటి నుంచి గ్రేటర్లో అన్ని కమిటీల నియామకం ఈనె 20లోపు పూర్తి చేయాలి కొత్తగా డివిజన్ సోషల్ మీడియా కమిటీ పటిష్ట కమిటీలతో పార్టీని అజేయశక్తిగా నిలపాలి దీపావళి తర్వాత నూతన కమిటీలకు శిక్షణ టీఆర్ఎస్ నగర స�
నెలాఖరుకల్లా సంస్థాగత నిర్మాణం పూర్తి ఎవ్వర్నీ ఇడిసిపెట్టం.. బరాబర్ జవాబు చెప్తం పేరుకు ఢిల్లీ పార్టీలు.. చేసేది చిల్లర రాజకీయాలు ప్రజాశీర్వాదం ఉన్న టీఆర్ఎస్ను ఏమీ చేయలేరు జీహెచ్ఎంసీలో పార్టీ విస్�
చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్ | రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పురపాలక, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత, జౌళీ