Minister KTR | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో బహుముఖమైన అభివృద్ధి జరుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా హైదరాబాద్న
Double Bed Room | మలక్పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు ఏరియాలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఇండ్లను తొమ్మిది అ�
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు రవీంద్ర మొక్కను బహుక�
హైదరాబాద్ : వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి. రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే కుటుంబ పేదరికం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆ�
ఆదివారం సాయంత్రం ట్యాంక్బండ్పై ట్రాఫిక్ నిలిపివేత 5 గంటల నుంచి రాత్రి 8 వరకు వాహనాల మళ్లింపు సాగర అందాలు వీక్షించేందుకు నిర్ణయం మంత్రి కేటీఆర్కు ఓ సామాన్యుడి ట్వీట్ బాగుందని కితాబు..వెంటనే సిఫార్సు
పీర్జాదిగూడ, ఆగస్టు 24: పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్�
హైదరాబాద్ : ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్కు సెప్టెంబర్ 2వ తేదీన సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ అధ�
హైదరాబాద్ : సెప్టెంబర్ నెలలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సెప్
Professor Limbadri | తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ : నగరంలోని చారిత్రక పర్యాటక ప్రదేశం ట్యాంక్బండ్పై ప్రతీ ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధించాలన్న నెటిజన్ల సూచనకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సమ్మతి తెలిపారు. పౌరుల సూచనన�
కేటీఆర్కు రాఖీ కట్టిన గొంగిడి | హైదరాబాద్, ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్కు రక్షా బంధన్ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి రాఖీ కట్టి అభినందనలు తెలియజేశారు.