ఈ ఫొటో చూశారా ! పచ్చటి అందాలతో కేరళను తలపిస్తుంది కదూ !! కానీ ఇది మన హైదరాబాదే ! అది కూడా నగరం నడిబొడ్డున గల బంజారాహిల్స్ రోడ్ నుంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో గల లోటస్ పాండ్.
Farm Loans | తెలంగాణ రైతుల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది అని తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్పులు లేని రైతులుగా చూడాలనేదే ప్రభుత్వ సంక�
Water plus | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ కింద హైదరాబాద్ నగరం వాటర్ ప్లస్ ( Water plus ) హోదా పొందింది. ఈ మేరకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ నగర ప్రజ
హైదరాబాద్ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆద
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రులు కె. తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హెల్�
అంతర్జాతీయ ఖోఖో ప్లేయర్కు మంత్రి కేటీఆర్ అభినందన ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 18: అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన వంశీధర్రెడ్డిని మంత్రి కేటీఆర్ బుధవారం ప్రగతిభవన్లో అభినందించారు. రాజన్న స�
కుత్బుల్లాపూర్, ఆగస్టు 18: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సాగుతున్న రోడ్ల నిర్మాణ పనులను హెచ్ఎండీఏకు బదలాయించాలని కోరుతూ బుధవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్�
హైదరాబాద్ : సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించి, సిరిసిల్లను సంపూర్ణ సస్యశ్యామల జిల్లాగా తయారు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ
ఏడేళ్లలో అగ్రగామిగా తెలంగాణ : మంత్రి కేటీఆర్ | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పఠాన్చెర్వు �
Minister KTR : బీజేపీ దరఖాస్తు ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్ | బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్�
శామీర్పేట, ఆగస్టు 16 : హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన దళిత బంధు సభకు వెళ్తున్న మంత్రి కేటీఆర్కు రాజీవ్ రహదారిపై శామీర్పేట కట్టమైసమ్మ ఆలయం వద్ద మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో గు�
Dalit Bandhu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతరత్న �
పంద్రాగస్టు వేడుకలు| పంద్రాగస్టు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
మంత్రి కేటీఆర్| అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నాయకులు, జాతి నిర్మాతలు యువతే అన్నారు. దేశానికి అత్యంత బలమైన శక్తి యువత అని తెలిపారు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ | హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీ