మంత్రి కేటీఆర్ | తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు.
Revanth Reddy | టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను రేవంత్ గాడిదతో పోల్చిన ఓ న్యూస్ క్లిప్ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. థర్డ్ ర
మంత్రి కేటీఆర్ | ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని.. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్లు, పెట్టుబడులకు తెలంగాణ మొదటి చాయిస్గా మారిందని చెప్పారు.
Minister KTR | సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు పల్లకొండ రాజు మృతిపై ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్పై నిందితుడు రాజు మృతదేహం లభ్యమైనట్లు డీజీపీ మహేందర్ రెడ్డి �
Malabar Group | తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. జ్యువెలరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగా
Minister KTR Speeth at Prajaashirwada sabha in Gadwala | సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గద్వాల జిల్లాలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Jurala Park | రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టు వద్ద సందర్శకుల సౌకర్యార్థం రూ. 15 కోట్లతో నిర్మించే �
Alampur | రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో 100 పడకల ఆస్పత్రికి కేటీఆర్ భూమి పూజ చేశారు.
Gadwal Dist | జోగుళాంబ గద్వాల జిల్లాలో ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు.
185 చెరువుల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రత్యేక కమిషనర్ నియామకం జీహెచ్ఎంసీ సమీక్షలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ మహానగరంలోని చెరువులను మరింతగా అభి
Gift a smile | రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో అతడి మిత్రుడు వెంకటేశ్వర్ రెడ్డి రూ.10లక్షల రూపాయల చెక్ను ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్కు అందజేశారు.