మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం -టోలీచౌకీ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ విప్�
Minister KTR | నల్లగొండ జిల్లాకు టీ హబ్, టాస్క్ సెంటర్ కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాబోయే సంవత్సర కాలంలో నల్లగొండ ముఖచిత్రం, రూపురేఖలు మారుస్తామన�
Minister KTR | నల్లగొండ పర్యటనకు బయలుదేరిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు జిల్లా పరిధిలో ఘన స్వాగతం లభించింది. జిల్లాలోకి ప్రవేశించిన కేటీఆర్కు చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రెండు వేల బైక్ లతో కా
Minister KTR | నేడు నల్లగొండలో ఐటీ హబ్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్�
మంత్రి కేటీఆర్ వాళ్లను బతిమాలలేదు హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అమూల్ సంస్థ రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్�
కొత్త కొలువులివ్వలేదు.. ఉన్నవీ ఊడగొట్టొద్దు పన్ను తగ్గించకుంటే మరో రైతు ఉద్యమమే అదనపు జీఎస్టీతో వస్త్రాల ధరలకు రెక్కలు.. కార్మికులకు ఉపాధి తగ్గుతుంది గుజరాత్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కూడా జీఎస్టీ తగ�
పురపాలనలో పౌరులు మమేకం కావాలి పట్టణప్రగతి లక్ష్యాలన్నీ సాధించాలి టీయూఎఫ్ఐడీసీ ద్వారా నిధులు అదనపు కలెక్టర్లు తనిఖీలు చేయాలి 6 నెలల్లో సమీకృత మార్కెట్లు పూర్తవ్వాలి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల�
పరిగి : మున్సిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. గురువారం జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక�
భువనగిరి : మున్సిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఆదర్శవంతమైన పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణ ప్రగతి
అంబర్పేట : మొదటి దశ పనుల కింద నాలాల అభివృద్ధి కోసం రూ.858 కోట్లు విడుదల చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హుస్సేన్సాగర్ వరదనీటి నాలాకు రక్షణ గోడ నిర్మాణానికి నల్లకుంట రత్నానగర్ వద్దభాగంగా రక్షణగోడ