హైదరాబాద్ : నేడు నల్లగొండలో ఐటీ హబ్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలకు ఐటీ హబ్లు విస్తరించాం. ఇప్పుడు నల్లగొండలో ఐటీ హబ్ ఏర్పాటు చేయబోతున్నాం. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని ప్రోత్సహించేలా ఐటీ హబ్లను నెలకొల్పుతున్నామని తెలిపారు. 18 నెలల్లో నల్లగొండ ఐటీ హబ్ను అందుబాటులోకి తెస్తామని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
After Warangal, Karimnagar, Khammam, Nizamabad & Mahbubnagar now it’s the turn of Nalgonda to get an IT Hub
— KTR (@KTRTRS) December 31, 2021
As part of policy to encourage IT in Tier 2 towns, will be laying the foundation today & we plan to inaugurate the facility in 18 months pic.twitter.com/QW7NnUItKH