Kasarla Nagender reddy | టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి, ఆస్ట్రేలియాలో చేపడుతున్న పార్టీ
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 9.20 గంటలకు
వాటర్ అండ్ శానిటేషన్ హైజీన్ (వాష్) ద్వారా రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ రంగంలో వినూ�
నల్లగొండ : ఈనెల 14 న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంబంధించి రూ. 56 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా, మంత్రి కేటీఆర్ పర్యటన
హైదరాబాద్ : ట్విట్టర్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి క�
హైదరాబాద్ : టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్కు సిద్ధమా అంటూ హైదరాబాద్లోని పలు చోట్ల బ్యానర్లు వెలిశాయి. ‘రాహ�
Sabitha Indra Reddy | పుట్టినరోజు సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో మొక్కలు నాటారు. వ్యవసాయంపై సిద్దిపేట జిల్లా ములుగు ఉద్యానవన విశ్వవిద్యాలయంలో మంత్రివర్గ ఉపసంఘం
హైదరాబాద్ : వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్తో నిరుద్యోగ యువత ఉపాధి లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ నెల 7న పరకాల నియోజకవర్గం చింతలపల్లిలో కైటెక్స్ మెగా ట
రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ పదం ఉండేదా? ఈ రాష్ట్రం వచ్చి ఉండేదా? అని కేటీఆర్ ప్రశ్నించ�
రాజన్న సిరిసిల్ల : శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితులు.. సాధికారత, స్వావలంబన సాధించేందు కోసం దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందనీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర�
హైదరాబాద్ : ఆరు నెలలు క్రితం రూ.లక్షతో ప్రారంభించిన కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థను ఏ విధంగా అప్పగిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామా
తెలంగాణ రాష్ట్రం వరసగా రెండోసారి కూడా నేషనల్ లీడ్ స్టేట్గా నిలువడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన