హైదరాబాద్ : భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న సంస్కృతుల సమహారంగా భారత్ ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందమైన పూలబోకేలా ఉన్న భారతదేశాన్ని కాపాడాలంటే
హైదరాబాద్ : తెలుగు వారి చరిత్ర తిరిగి చూస్తే ఓ వాస్తవం మన కళ్ల ముందు కనబడుతుంది. దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టినా, ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఇద్దరే మహానుభావులు చరిత్ర�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. 40 ఫీట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు మహ�
Minister Indrakaran reddy | టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఇంతితై వటుడింతై అన్నట్లు 2001 నుంచి నేటి వరకు
Minister KTR | టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, సభ్యులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి మన నాయకుడు కేసీఆర్ రెండు దశాబ్దాల క్రితం టీఆర్ఎస్న
హైదరాబాద్ : ఈ నెల 27న తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన 40 అడుగుల పార్టీ పతాకాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్కరిస్తారని మంత్రి తలసాని శ్�
సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై) టాప్ 10లో పది గ్రామాలు తెలంగాణకు చెందినవేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టాప్ 20లో తెలంగాణకు చెందిన 19 గ్రామాలుండడం రాష్ట్రానికే గర్వకారణమని వెల్లడించార
హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోడ జగన్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య�
లోగోను ఆవిష్కరించిన కేటీఆర్ హైదరాబాద్ , ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): వినూత్న ఆవిష్కరణల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. నీటి ప
Minister KTR | లైఫ్సైన్సెస్ సెక్టార్లో హైదరాబాద్ మరింత పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్ వ్యాలీ నడుస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో
హైదరాబాద్ : మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన పాఠశాలలో ఉన్నప్పటి ఫొటోను క్రిష్ రాజ్మురారి అనే జర్నలిస్ట్ శనివారం ట్విట్టర్లో పెట్టారు. ‘కేటీఆర్ మీకు జ్ఞాపకం ఉందా… ఎన్పీఎస్ (నలంద పబ్లిక్ స�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. కృష్ణా నదీజాలల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. నదీ జలాల వివాదాల పరిష�