హనుమకొండ : వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబందించిన మున్సిపాలిటీల అభివృద్ధి గురించి హనుమకొండ జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమ�
వరంగల్ : తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నాయకులు పచ్చి మోసగాళ్లు.. వారిని నమ
వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ నర్సంపేటకు చ
Minister KTR | ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్య�
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్ .. నిరాటంకంగా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూనే ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్లోని జామ్నగర్లో �
Minister KTR | ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హనుమకొండ, వరంగల్, నర్సంపేటలో రూ.236 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
గ్రేటర్ పరిధిలో రూ.27 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం మరో రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన నర్సంపేటలోనూ పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు, అభయహస్తం చెక్కుల పంపిణీకి ఏ�
నిరర్థక ఆస్తిలా కేంద్ర సర్కారు! 45 ఏండ్ల గరిష్ఠ స్థాయికి నిరుద్యోగం ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి.. ఎల్పీజీ ధర ప్రపంచంలో నంబర్వన్ కేంద్రానికి మంత్రి కేటీఆర్ చురకలు హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలం�
గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న నిరుపేదకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స నిమిత్తం రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరు చేశారు.
కాలిఫోర్నియాకు చెందిన బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీని తెలంగాణలో స్థాపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధి రాహుల్ గయాం ఈ విషయాన
హైదరాబాద్ : రాష్ట్రంలో మతం పేరిట ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో క�
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ.495కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. �
హైదరాబాద్: కేంద్రంలోని మోదీ సర్కార్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుపట్టారు. దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరిందని, గడిచిన 45 ఏళ్ల
హైదరాబాద్ : బహదూర్పురా వద్ద ఆరులైన్ల ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. మంగళవారం ఫ్లై ఓవర్ను ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా స్ట్