హైదరాబాద్ : నాలాల అభివృద్ధితో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బేగంపేట నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి తలసాని శ్రీనివాస్ యా
నిరుద్యోగ యువత కష్టపడి ప్రభుత్వ ఉద్యోగా లు సాధించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాంక్షించారు. ఆరు నెలలపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్గా ప్రిపరేషన్ పూర్తి చేయాలని సూచించారు. సోమవారం మహబ
కొత్తగా ఏర్పాటైన పేట జిల్లాను పాత జిల్లాలకు దీటుగా అభివృద్ధ్ది చేసుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు పర్యటన సందర్
నారాయణపేట : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు, చెరువుల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ. 28 వేల కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, పాలమూరు
నారాయణపేట : బీజేపీ నాయకత్వంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. పచ్చి అబద్ధాలతో పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బీజేపీ నాయకులతో పాటు ఇతర పార్టీలు ప్రయత్నిస్�
నారాయణపేట : నారాయణపేట జిల్లాలోని కంసాన్పల్లి రైతులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకు�
నారాయణపేట : నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజేందర్ రెడ్డి గొప్ప ఎమ్మెల్యే అని కొనియాడారు. సమర్థత, దక్షత కలిగ
మహబూబ్ నగర్ : నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె, స్థానిక ఎమ్మెల్యే రా
హైదరాబాద్ : మల్టీ నేషనల్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను గ్రిడ్ డైనమిక్స్ సీఈవో లివ్ చ�
నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీలలో 50 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ ఈనెల 14వ తేదీన హాలియాకు రానున్నారని నాగార్జునసాగర్
హైదరాబాద్ : యంగ్ ఇండియా కల సాకారం కావాలంటే.. కుల, మతాలను పక్కన పెట్టాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సూచించారు. ఆ తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమైన వాటితో పోటీ పడాలని విజ్ఞప్తి చేశారు. డ
మహబూబ్ నగర్ : నిరుద్యోగ యువత రాబోయే ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్గా ప్రిపరేషన్ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం మహబూబ్నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎద
minister ktr | మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మహబూబ్నగర్లో ఉద్యోగార్థులకు పోటీపరీక్షల పుస్త
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువ సగ్గువకు అమ్మేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. బీజేపీ అంటే ‘బేచో జనతాకీ ప్రాపర్టీ’ (ప్రజల ఆస్త�