సమాజంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని, భాష లేకుండానే చిత్రం (ఫొటో) విషయాన్ని చేరవేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ నిబంధనల ప్రకారం ఉన్నదో లేదో చూసి నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రీన�
విద్యార్థులు ప్రభు త్వం, ఎల్ఎం కొప్పుల సర్వీసెస్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. భవిష్య�
పైసా నిధులు ఇవ్వకపోవడమే కాకుండా.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే మాడల్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై ప్రధాని మోదీ విమర్శలు ఎలా చేస్తారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిప�
Minister Koppula | ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దక్షతతో రాష్ట్రంలోని జలశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
‘మీకు ప్రభుత్వం ఉంది. మన సీఎం కేసీఆర్ ఉన్నరు. అధైర్య పడకండి.. అండగా ఉంటాం’ అంటూ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ రైతులకు భరోసానిచ్చారు. శనివారం రాత్రి వడగండ్ల వానతో పలు మండలాల్లో పంటలు దెబ్బతినగా,
Minister Koppula | రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల(Minister Koppula) ఈశ్వర్ పుట్టిన రోజు(Birthday) వేడుకలను గురువారం బీఆర్ఎస్ (BRS) శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
‘పేపర్ లీకేజీ ఉదంతం మూలాలు తెలుసుకోకుండానే బీజేపీ, కాంగ్రెస్లు అర్థం లేని ఆరోపణలతో గాయి చేసేది రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మాత్రమే. ఇంకెన్నాళ్లీ మీ నాటకాలు.. ఇప్పటికే ఆందోళనలో ఉన్న యువతను తప్పుదోవ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ వ్యవస్థకు కలంకంగా మారాడని, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంతటి దుర్మార్గమైన రాజకీయ నాయకులెరెవరూ లేరని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, దివ్యాంగులు, మైనార్టీ సంక�
రాష్ట్రంలో మాదిరిగానే దేశ ప్రజలకు సుస్థిర పాలన అందించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని, రాబోయే రోజుల్లో దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ దీమా వ్యక్తం చేశారు. సో
తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత కేసీఆర
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో శ్రమించి సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ను స్పూర్తిగా తీసుకొని పోటీ పరీక�
రోడ్డు ప్రమాద బాధితురాలికి అమాత్యుడు కొప్పుల ఈశ్వర్ ఆపన్న హస్తం అందించారు. చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్వోసీ అందజేసి అండగా నిలిచారు. గత నెల లో గొల్లపల్లి మండలంలోని గోవింద్పల్లి స్టేజీ వద్ద ఆటో,ఆయిల్ ట్యా�
‘జిల్లా ఏర్పాటుతోనే సమూల మార్పులు వచ్చాయి.. సర్కారు మంజూరు చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి’ అంటూ రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జ
‘విజయదశమినాడు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు నిర్ణయం భారతావనికి శుభసూచకం..ఆయన నాయకత్వంలో దేశ ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. కేసీఆర్ వేసే ప్రతి అడుగు విజయపథమే..మోదీ ఆరాచక పాలనకు చరమగీతం త