రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం చేపట్టిన భూసేకరణ వ్యవహారం మరింత జటిలంగా మారింది. లగచర్ల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచి చెల్లిస్తామని చెప్తున్నా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంలేద�
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్)లో దక్షిణ భాగం భూసేకరణ కోసం అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ధరలను సవరించే అధికారాన్ని కలెక్టర్ల�
రాష్ర్టాన్ని పదేండ్లు పాలించిన కేసీఆర్, మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్రావుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పుట్టిన రోజునాడే దుర్భాషలాడారు. సమయం దొరికినప్పుడల్లా ప్రతిపక్ష నేతపై నోరు పారేసుకునే సీఎం త�
విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో వసతులు కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో రూ.200కోట్లతో నిర్మించనున్న
మూసీ ప్రక్షాళన చేద్దాం.. రైతాంగాన్ని ఆదుకుందాం.. అంటూ నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి తరలించిన కాంగ్రెస్ నేతలతో ఈ కార్యక్రమం రైత
రాష్ట్రంలోని రోడ్లకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. పెరిగిన ట్రాఫిక్ అవసరాలకు తగ్గట్టుగా రోడ్లను అప్గ్రేడ్ చేయకపోవడంతో ఇరుకు రోడ్లతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
రాష్ట్రంలో ప్రతిపాదిత రీజనల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) గేమ్ చేంజర్ వంటిదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రపంచమంతటా అనుసరిస్తున్న అధునాతన రోడ్డు నిర్మాణ పద్ధతులను తెలంగాణలోనూ అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. స్మార్ట్ రోడ్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ ట్రాఫ�
భద్రాచలం మండలంలోని ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
భద్రాచలం మండలంలోని ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ఢిల్లీలో భేటీ కానున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ఆర్)లో ఉత్తర భాగం కోసం ఇంకా దాదాపు 1,000 ఎకరాలను సేకరించాల్సి ఉన్నది. ఈ భాగం నిర్మాణానికి మొత్తం 4,571.44 ఎకరాల భూమిని సేకర�