Telangana | వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన హరీష్ రావును ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వి
Telangana | రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకు�
గోల్నాక : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్రావు అదనంగా ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం గోల్నాక డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నేత దూసరి శ్రీనివాస్ గౌడ్ మంత్రి హరీష్రావును ఆ
Siddipeta | జాతీయ స్థాయిలో సిద్దిపేట మరోసారి మెరిసిపోయింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డుకు సిద్దిపేట పట్టణం ఎంపికైంది. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజ
మంత్రి హరీశ్రావు | జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో మంగళవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వ
కుటుంబ సంక్షేమం కూడా ఆర్థికంతో పాటు అదనపు శాఖలు తక్షణమే అమల్లోకి ఆదేశాలు ఆర్థిక మంత్రిగా ఉంటూనే కొవిడ్ వేళ సమర్థ పర్యవేక్షణ హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు వైద్య, ఆర�
కందుకూరు : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావును టీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిశారు. దీపావళి పండగను పురస్క రించుకొని మండల పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ జంబుల గణేష్రెడ్డి, రైతు �
Minister Harish rao | మల్లన్నసాగర్.. రైతుల తలరాత మార్చే, తరతరాలు నిలిచే ప్రాజెక్టు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్లముందు ఆవిష్కృతమైందని
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట : సిద్దిపేట జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్�
ఎత్తు పల్లాలు ఎన్నో చూశాం ఎన్నికల్లో శ్రమించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రజాతీర్పును శిరసావహిస్తాం: మంత్రి హరీశ్రావు హైదర�
Minister Harish Rao | హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్రావు స్పందించారు. ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన
చార్మినార్ : దీపావళి వేడుకలను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయ ట్రస్టీ శశికళ తెలిపారు. సోమవారం ఆమె దేవాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ దీపావళి ఉత్సవాల్లో
మంత్రి హరీశ్ రావు | గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.
మంత్రి హరీశ్రావు | సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం ధాన్యం కొనుగోలు కేం�