Minister Srinivas goud | రాష్ట్ర అబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ మృతిపట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు
వార్ వన్ సైడే అంటున్న ప్రజానీకం అన్ని సర్వేల అభిప్రాయమూ ఇదే టీఆర్ఎస్కే జై అన్న సబ్బండ వర్ణాలు కేసీఆర్తోనే అభివృద్ధి అని నమ్మకం కరీంనగర్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అబద్ధాలకు, కుటిలనీతి�
టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయం.. 2 వారాల్లో హుజూరాబాద్కు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకుండా ఈసీతో కలిసి బీజేపీ కుట్ర సీఎంతోనే మెడికల్ కాలేజీ ప్రకటన చేయిద్దాం రైతులు కార్లలో తిరగాలని చూస్తున్న టీఆర్ఎస్ వా�
ముఖం చాటేసిన కాషాయ నేతలు మంత్రి ప్రశ్నలకు సమాధానం కరువు కమలానివన్నీ కాని మాటలేనని స్పష్టం తప్పుడు ప్రచారాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూసిన బీజేపీ అసలు స్వరూపాన్ని టీఆర్ఎస్ బయట పెట్టింది. కమలం పార్టీ�
హుజురాబాద్ టౌన్ : లెప్టిస్ట్ భావాలు కలిగిన ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరి స్వయం సేవకులుగా పనిచేస్తున్న విశ్వహిందూ పరిషత్ నాయకులను, కార్యకర్తలను, సభ్యులను పార్టీలో చేరినప్పటినుండి పట్టించుకోకు�
జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా : హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమైపోయిందని, ఈ మేరకు ఉదయమే మనకు తాజా సర్వేలు అందాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించ�
ఆర్మూర్ : హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు గల్ఫ్ కార్మికులు మద్దతు ప్రకటించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన తెలంగాణకు చెందిన గల్ఫ్కార్మికులు ఆర్మూ�
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర ధర మరో రూ.200 పెంచేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, అంటే గ్యాస్ సిలిండర్ ధర 1200 అయితదని మంత్రి హరీశ్రావు తెల�
TRS Plenary | టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరో సారి ఎన్నికైనా కేసీఆర్కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చే�
Harish rao | నిత్యావసరాల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో బాధలు పడ్డా ఫరవాలేదు.. నాకు మాత్రం ఓటేయండని ఈటల రాజేందర్ చెప్తున్నాడని విమర్శించారు.
ఆ పార్టీకి రైతులు ఓటెందుకెయ్యాలె? ఉగ్రవాదులతో పోల్చినందుకా? కార్లతో తొక్కించి చంపినందుకా? నల్ల చట్టాలు తెచ్చినందుకా? బోర్ల కాడ మీట్లరు పెట్టేందుకా? పెట్రోల్ ధరలు పెంచినందుకా? 15 ప్రశ్నలకు జవాబిచ్చి ఓట్ల�
హుజూరాబాద్ : రైతుల పట్ల ఇంత నిర్దయగా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత కౄరంగా వ్యవహరించే పార్టీ, ప్రభుత్వం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా బీజేపీ తప్పమరో పార్టీ, మరెక్కడా కనిపించదని మంత్రి �
హుజూరాబాద్ : ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఒరిగేది ఏం లేదని గెల్లు శ్రీనివాస్ కు ఒక్క అవకాశం ఇస్తే హుజూరాబాద్ రూపురేఖలు మార్చి చూపిస్తామని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవ