TS Cabinet Meeting | ఏ పరిస్థితులపైనా ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి హరీశ్రావు
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో
అంబర్పేట : జై గణేశ భక్తి సమితి ఆధర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం మంత్రి హరీశ్రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జైన్కుమార్చారి, ప్రతినిధులు ఈ
బన్సీలాల్పేట్ : కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గురువారానికి కొవిడ్ బాధితుల సంఖ్య 103కి చేరింది. అందులో పదకొండు మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు కూడా ఉండడం గమనార్హం. గాంధీ దవాఖాన సూపరింటెం డెం�
Tirumala | తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారం తెరుచుకున్నది.
Minister Harish Rao | వాక్సినేషన్లో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా ఉండాలని మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం ఆయన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో
Minister Harish Rao review on telangana health department | కొవిడ్ పాజిటివ్ వచ్చిన గర్భిణులకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్సలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. మంగళవారం ఆయన హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమ
ఇతర దేశాల్లోనూ అర్హులకు మూడో టీకా వ్యాక్సిన్పై అపోహలు వద్దు: మంత్రి హరీశ్ బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభించిన మంత్రి చార్మినార్, హైదరాబాద్/సిటీ బ్యూరో జనవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రికాషన్ డోస్తో కరోన�
చార్మినార్ : కరోనా బారిన పడకుండా వైరస్ నుండి రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ పొందాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు తెలిపారు. సోమవారం చార్మినార్ సమీపంలోని యునానీ ఆసుపత్రిలో ఫ్�
Actor Balakrishna | తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావును నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్
చంపాపేట : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కర్మన్ఘాట్లో పురాతన చరిత్ర కలిగిన ధ్యానాంజనేయ ఆలయానికి త్వరలోనే వస్తానని స్వామి వారిని దర్శించుకుంటాననీ తెలంగాణ రాష్త్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రా
Minsiter Harish rao | రాష్ట్రంలో కరోనా టీకా మొదటి డోసు పంపిణీ 102 శాతం పూర్తయిందని మంత్రి హరీశ్ అన్నారు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు.