సెక్యులర్ ప్రభుత్వాన్నే గెలిపించాలని, బీజేపీ మత రాజకీయాలతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షే�
అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని వాకర్స్ అసోసియేషన్ల సభ్యులకు నగర మేయర్ యాదగిరి సునీల్రావు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆంధ్రోళ్లకు ఇంకా ఆశ చావలేదని, కేసీఆర్ను ఓడగొట్టి రాష్ర్టాన్ని మళ్లీ ఆంధ్రాలో కలుపాలని చూస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్
Minister Gangula | : ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో గులాబీ పార్టీలోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేరుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. ఆదివారం మంత్రి
ఎన్నికల వచ్చాయంటే చాలు బీ ఫాంలు, టికెట్లను అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని, మాయమాటలు చెప్పే ఆ పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు అందని విధంగా దూసుకుపోతున్నారు. ఎక్కడ చూసినా జనం నీరాజనం పడుతున్నారు. ఒక పక్క నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ కొన్ని పార్టీ�
ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భూ కబ్జాదారులు వస్తున్నారని, దొంగలకు ఓటేసి ఆగం కావద్దని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఈ మేరకు శనివారం ఆయ�
నాయకుడిగా ఎదగాలంటే ఎక్కడో ఒక దగ్గర ప్రస్థానం ప్రారంభం కావాల్సిందే. ఏ పెద్ద లీడర్ను తీసుకున్నా గల్లీ లీడర్ నుంచి ఎదిగినవారే. కౌన్సిలర్గానో.. కార్పొరేటర్గానో జర్నీ మొదలుపెట్టిన వారే. అంచెలంచెలుగా ఒక స
హైదరాబాద్ తర్వాత కరీంనగర్ను రెండో గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పెయింటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మ్య
Minister Gangula | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగుర వేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పద్మనాయక కల్యాణ మండలంలో బీఆర్టీయూ అనుబంధ కార్మిక సంఘాల ఆత్మీయ సమ్�
కరీంనగర్లో ఓ వైపు అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతకు నిలయంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 14, 15, 16వ డివిజన్లలో శుక్రవారం రాత్రి ఆయన ఇంటింటా ప్రచారం చేశ�
ఎన్నికల్లో విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ఓట్లేస్తే.. తెలంగాణ మరోసారి అధోగతి పాలవుతుందని, 50 ఏండ్ల కష్టాలను మళ్లీ కొనితెచ్చుకోవద్దని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి, బీఆర్ఎస్ కరీంనగర�
స్వపరిపాలనలో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, నాటి పల్లెల కంటే నేటి పల్లెలు అభివృద్ధి బాటలో సాగుతున్నాయని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సతీమణి గంగుల రజిత అన్నారు.
కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం రాత్రి మంత్రి నివాసంలో నగరంలోని పలు డివిజన్లకు చెందిన మహిళలు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చ