హైదరాబాద్ : దేశంలో స్టేట్ బ్యాంక్ తర్వాత అత్యధిక రుణాలు ఇచ్చిన సంస్థ స్త్రీనిధి మాత్రమే అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూ�
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అనే రీతిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడి అవమాపరిచారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ధాన్యం సేకరణ
హనుమకొండ : గేట్-2022లో ఆలిండియా టాపర్గా నిలిచిన వరంగల్ నిట్ విద్యార్థి సందీప్ రెడ్డి, 9వ ర్యాంకు సాధించిన నిరంజన్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు. సం�
హైదరాబాద్ : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్ల�
హైదరాబాద్ : శాసన మండలి చైర్మన్గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సుమారు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి.. టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరంతా జనగామ జి�
వరంగల్ : వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. వర్ధన్నపేట మండలంలోన�
‘మన ఊరు- మన బడి’తో ఊరిలోనే నాణ్యమైన విద్య పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘మన ఊరు- మన బడి’తో తెలంగాణ సర్కారు బడులు ద�
Minister Errabelli Dayaker Rao | మేడారం జాతర మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి మంత్రి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ సహా�
వరంగల్ : తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను నిజం చేసిన మహానుభావుడు కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ గాంధీ అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని ప�