Minister Errabelli Dayaker Rao | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండల కేంద్రాల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ�
వరంగల్ : రాష్ట్రంలోని కుల వృత్తుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మత్స్యకారుల సంక్షేమానికి రూ. 500 కోట్లు ఖర్�
వరంగల్ : వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం కొత్త పెన్షన్దారులకు ఆయా పెన్షన్లను స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ ర
వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఈగను కూడా వాలనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ వెంటే మొత్తం తెలంగాణ ప్రజానీకం ఉందన్నారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన ఆ కుటు
హైదరాబాద్ : రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకునే రక్షాబంధన్ పండు�
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. �
జనగామ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామ జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాల పంపిణీ కార�
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు జయశంకర్ సార్ మార్గదర్శిగా తోడ్పాటు అందించి సిద్ధాంత కర్తగా చరిత్రలో నిలిచిపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత స
మహబూబాబాద్ : ప్రతి నిరుద్యోగి పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని పాలకుర్తి నియోజకవర్గ
వరంగల్ : ఖానాపురం మండలం దబీర్పేట గ్రామంలో దామెర రాకేశ్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో రాకేశ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.25 లక్షల ఎక్స్ గ్రేషీయా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నియామక పత్రాలను రాష
జనగామ : రాష్ట్రంలో త్వరలోనే అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అయితే ఈ భవనాలను ఆయా పాఠశాలల ఆవరణలోనే కట్టాలన
Minister Errabelli Dayaker rao | ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. అగ్నిపథ్ విధానం తీసుకొచ్చి దేశరక్షణతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశార
జనగామ : పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన పల్లెలు బాగు పడుతున్నాయని �