మంత్రి ఎర్రబెల్లి | వరి ధాన్యం కొనుగోలుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయి.
ఆ పార్టీ నేతలు కొందరు పిచ్చి కూతలు కూస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర�
మంత్రి ఎర్రబెల్లి | ఎంపీటీసీ, జడ్పీటీసీల సమస్యలు, అధికారాలు, నిధుల కేటాయింపు మున్నగు ప్రధానమైన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
జాతీయ పత్రికా దినోత్సవం | నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పాత్రికేయులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామా�
మంత్రి ఎర్రబెల్లి | హబ్సిగూడలోని తన స్వగృహంలో మృతి చెందిన ఆల్ ఇండియా వెలమ సంఘం మ్యారేజీ బ్యూరో చైర్మన్ తిరుపతి పోతన్ రావు భౌతికకాయం వద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి ని�
హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, మద్రాసి చక్కెర బీడీ వ్యవస్థాపకుడు, కిట్స్ కాలేజి, వరంగల్ పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపక సభ్యులు ప్రొద్దుటూరి గంగారెడ్డి (94) కన్నుమూశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి
Trs Dharna | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో వరంగల్- ఖమ్మం హైవేపై
మంత్రి ఎర్రబెల్లి | దేవన్నపేట శివారులో స్థలాన్ని సేకరించి పనులను ప్రారంభించారు. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంగళవారం పంచాయతీరాజ్ సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రైతుబంధు సమితి ర
మంత్రి ఎర్రబెల్లి | హైదరాబాద్ : ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో 2022 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19 తేదీ వరకు జరిగే ప్రసిద్ధి చెందిన సమ్మక్క, సారలమ్మ జాతర- 2022 నిర్వహణకు ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది
మంత్రి ఎర్రబెల్లి | కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఏడాదిగా ఆందోళనలు చేస్తున్న రైతులను కార్లతో తొక్కించి చంపుతున్న పార్టీ బీజేపీ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు