మంత్రి ఎర్రబెల్లి | ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హన్మకొండకు చెందిన టైలర్ వి.రాజేశ్వర్ (సంగెం టైలర్) మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపాన్ని వ్యక్తంచేశారు.
మంత్రి ఎర్రబెల్లి | సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులు జలకళను సంతరించుకున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలోని మంచినీళ్ల చెరువులో మంగళవారం ఉచిత చేప పి
మంత్రి ఎర్రబెల్లి | దేశంలో స్థానిక సంస్థలకు ప్రత్యేక నిధులు కేటాయించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేస్తున్నారు.చెన్నూర్,పెద్ద తండా(బి) గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల�
మంత్రి ఎర్రబెల్లి | మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..అన్ని కులాలు, వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు.
మంత్రి ఎర్రబెల్లి | రేపటి నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్ చేసేందుకు గ్రామ స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులకు సూచించారు.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. శ్రీ వేణుగోపాలస్వామి యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మండపంలో విఘ్నేశ్వరుడుకి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి ఎర్రబెల్లి | జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్
మంత్రి ఎర్రబెల్లి | పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు ముప్పు భిక్షపతి మంత్రుల నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి | ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బ తిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నష్టాలను వెంటనే అంచనా వేయాలి. రెండు, మూడు రోజుల్లోనే తనకు నివేదికలు పంపించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎ�
మంత్రి ఎర్రబెల్లి | నమస్తే తెలంగాణ దిన పత్రిక సీఎండీ దామోదర్ రావుని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం హైదరాబాద్లోని దామోదర్ రావు నివాసంలో పరామర్శించారు.