మంత్రి ఎర్రబెల్లి | వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నిశాఖల అధికారులు, ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశ
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చేపట్టి అమలు చేస్తున్న వివిధ గ్రామీణ అభివృద్ధి పథకాలు విజయవంతంగా అమలు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు చిత్తశుద్ధితో కృషిచే�
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎ. శరత్ ఆదివారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వ
మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలు, చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
అజంజాహి మిల్స్ | వరంగల్ నగరంలోని అజంజాహి మిల్స్ ప్రాంగణంలో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి | స్త్రీ నిధి ద్వారా ఏర్పాటు చేసిన 4 కోట్ల 31 లక్షల రూపాయలు విలువైన 632 కంప్యూటర్లు, యూ.పీ.యస్ లు, ప్రింటర్లను రాష్ట్రంలోని మండల, పట్టణ సమాఖ్యలకు, నైబర్ హుడ్ సెంటర్లకు మంత్రి పంపిణీ చేశారు.
మంత్రి ఎర్రబెల్లి | ఇప్పటి వరకు 7 కోట్ల 91 లక్షల 2 వేల మొక్కలను నాటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మిగతా మొక్కలను నాటే ప్రక్రియ ఆగస్టు నెలాఖరు లోగా పూర్తి చేస్తామని అయన తెలిపారు.
ఎంపీ సంతోష్ కుమార్కు సన్మానం | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ను శాలువాతో మంత్రి సత్కరించార
మంత్రి ఎర్రబెల్లి | జిల్లాలోని రాయపర్తి మండలంలో గల ఆర్ అండ్ ఆర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక | అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితా వెంటనే తయారుచేసి పెన్షన్లు మంజూరు చేసి, లబ్ధిదారులకు అందించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.