వరంగల్ రూరల్ : జిల్లాలోని రాయపర్తి మండలంలో గల ఆర్ అండ్ ఆర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.