సాగర్ ప్రధాన రహదారిపై వీధి దీపాల నిర్వహణకు నెలకు లక్షల రూపాయాలు వెచ్చిస్తున్నా అవి వెలగడం లేదు. చీకటితో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న�
గ్రామాల్లో ఆలయాల అభివృద్ధ్దికి దాతలు సహకరించాలని ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి కోరారు. మండలంలోని కొండ్రపోల్ నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట ఉన్న మైసమ్మ ఆల యం వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లన
మంత్రి ఎర్రబెల్లి | జిల్లాలోని రాయపర్తి మండలంలో గల ఆర్ అండ్ ఆర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.