దేశవ్యాప్తంగా పేదలకు, కూలీలకు ఉపాధి అందిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఏటా నిధులకు కోత పెడుతూ ప్రధాని నరేంద్రమోదీ నిర్వీర్యం చేస్తున్నారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ �
రాష్ర్టానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు కేటాయించాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహ
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే దేవాలయాలు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునర్�
సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చిన మహానుభావుడని, రైతులు ఏటా మూడు పంటలు పండించుకునే స్థాయికి ఎదిగారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని రెడ్లవాడలో సాయిరెడ్డిపల్లె వరకు రూ .12కోట్ల
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ములుగు, ఏటూరునాగారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, ఈవిషయం తనకు సీఎం చెప్పారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకుడు కాకులమర్ర
ఆధ్యాత్మిక క్షేత్రంగా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం పాలకుర్తి దేవస్థాన నూతన ధర్మకర
వ్యాపారం చేసుకునే వారికి చాతనైన ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఎంతో మందికి బాసటగా నిలిచానని, వ్యాపారంలో ఎదిగిన వారిని బెదిరింపులకు గురిచేయడం, ఇబ్బందులు పెట్టడం తన రాజకీయ జీవితంలో లేదని అందుకే ఇన్నేళ్లు
ఖమ్మంలో కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ సభ విజయవంతమైతే కాంగ్రెస్, బీజేపీలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దుయ్యబట్టారు. ‘ఇసుకరాలనంత జనాలు వస్తే �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా, రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బుధవారం ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబె
‘కేంద్రమంత్రి కిషన్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి రాష్ట్రం అభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. ఎనిమిదేళ్ల కిందటి తెలంగాణకు నేటి తెలంగాణ రాష్ట్రానికి తేడా కనించ